Author name: deccanland

ఒలందులైన హాలండీయులు-డచ్‍వారు(1602-1697)

క్రీ.శ. 15వ శతాబ్దం చివరిభాగంలోనూ, 16వ శతాబ్దం మధ్యభాగం వరకు భారతదేశంలో పోర్చుగీసులు తుదకంటా లాగి వదిలిన బాణంలా వ్యాపారరంగంలో ముందుకు సాగుతుండేవారు. వ్యాపార పరుగుపందెంలో పోర్చుగల్‍, స్పెయిన్‍ దేశాలు పరుగెత్తి, పరుగెత్తి చివరకు చతికిలపడ్డారు. 1588లో స్పెయిన్‍ నౌకా బలంమీద డచ్‍ – నెదర్లాండు దేశం ఆధిక్యత సంపాదించింది. అప్పటివరకు పోర్చుగల్‍ మరియు స్పెయిన్‍ దేశాలకు మాత్రమే దారిచ్చిన గుడ్‍హోప్ అగ్రం. భారతదేశం చేరటానికి డచ్‍ నౌకలకు కూడా దారిచ్చింది. హాలెండుకు చెందిన డచ్‍ కంపెనీ […]

ఒలందులైన హాలండీయులు-డచ్‍వారు(1602-1697) Read More »

దాదాపూర్లోరాతియుగం ఆనవాళ్లుజొన్నబండపై నవీన శిలాయుగపు రాతి పనిముట్లు లభ్యం

వికారాబాద్‍ జిల్లాలో ఆదిమానవుల వలసకు సంబంధించిన చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దోమ మండల పరిధిలోని దాదాపూర్‍ గ్రామ సమీపంలోని జొన్నబండపై ఆది మానవుల కాలం(నవీన శిలాయుగం) నాటి పనిముట్లు లభ్యమైనట్లు కొత్త తెలంగాణ చరిత్ర సభ్యుడు, స్థానిక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఆవుటి శాంతుకుమార్‍ తెలిపారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన.. ఆదిమానవులు రాతి పనిముట్లకు సంబంధించిన వలస గుర్తులను గుర్తించారు. నవీ నశిలాయుగంలో ఆదిమానవులు రాతి చేతి సుత్తితో తయారు చేసిన సూరుడు గుంతలు, సహజసిద్ధంగా

దాదాపూర్లోరాతియుగం ఆనవాళ్లుజొన్నబండపై నవీన శిలాయుగపు రాతి పనిముట్లు లభ్యం Read More »

నల్గొండ జిల్లాలోని కాచరాజుపల్లి వద్ద రాగి నిక్షేపాలుఉన్నట్టు పరిశోధన ద్వారా నిర్ధారించచబడినది

నల్గొండ జిల్లాలోని కాచరాజుపల్లి ప్రాంతంలో కొన్ని రంగుల గుహలున్నట్టు ఆ ప్రాంత ప్రజల ద్వారా బిగ్‍ టి.వి. టీమ్‍కు తెలియచేయడంతో వారు వాటి ఫొటోలతో నన్ను కలవడం జరిగింది. అది చూసిన వెంటనే ఆ గుహలు న్యాచురల్‍గా ఏర్పడినవి కావని, అది ఒక పురాతన మైనింగ్‍ స్థలం మాదిరిగా కనబడుతున్నదని మరియు ఆ శిలలపైన ఆకుపచ్చ రంగు కోటింగ్‍ మాలకైటనే రాగి ఖనిజం అని చెప్పడం జరిగింది. సామాన్యంగా రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో ఇలాంటి మాలకైట్‍,

నల్గొండ జిల్లాలోని కాచరాజుపల్లి వద్ద రాగి నిక్షేపాలుఉన్నట్టు పరిశోధన ద్వారా నిర్ధారించచబడినది Read More »

యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినతమిళ వ్యాపారులగ్రామ సమూహాలు చెట్టినాడ్‍

దేశం: భారత్‍సమర్పణ తేదీ: 15/04/2014ప్రమాణాలు: (ఱఱ)(ఙ)(ఙఱ)వర్గం: సాంస్కృతికంసమర్పించినది: యునెస్కోలోని భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందంరాష్ట్రం లేదా ప్రాంతం: శివగంగై & పుదుకోట్టై జిల్లాలు, తమిళనాడు రాష్ట్రంరిఫరెన్స్: 5920 తమిళనాడులోని శివగంగ మరియు పుదుక్కొట్టై జిల్లాల్లో విస్తరించి ఉన్న చెట్టినాడ్‍ ఒక అద్భుత చారిత్రక, సాంస్క•తిక ప్రాంతం. ‘‘నాట్టుకొట్టై చెట్టియార్ల’’ అనే శక్తివంతమైన వ్యాపార సామాజిక వర్గానికి ఇది నిలయం. చెట్టినాడ్‍ మరియు వ్యాపారుల గ్రామ సమూహాలుచెట్టినాడ్‍ అంటే కేవలం ఒక గ్రామం కాదు, ఇది 73 నుండి

యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినతమిళ వ్యాపారులగ్రామ సమూహాలు చెట్టినాడ్‍ Read More »

మానవాళి భవితకు జల భద్రత

ప్రపంచంలో లభ్యమయ్యే మంచినీటిలో దాదాపు 68.7 శాతం హిమానీనదాలు, మంచు పొరల్లోనే ఉంది. నీటి వనరుల లభ్యత సుస్థిరంగా సాగేలా చేయడంలో హిమానీనదాలదే కీలక పాత్ర. అయితే, భూతాపం హిమానీనదాల కరుగుదలను వేగవంతం చేస్తోంది. నీటి సరఫరాను క్షీణింపజేస్తోంది. జల భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది. హిమానీనదాల సంరక్షణ అనేది కేవలం భౌగోళిక అంశమే కాదు. ఇది ప్రజల ప్రగతికి, జీవన విధానానికి కీలకం. నీరు ప్రకృతి ఆస్తినీరు ఒక సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదించిన ఆస్తి.

మానవాళి భవితకు జల భద్రత Read More »

దాశరథి సైన్స్,సామాజిక గీతంలో వైవిధ్యం

ఇది మహాకవి దాశరథి కృష్ణమాచార్య జీవితం లాగే లిటరరీ స్పెక్ట్రమ్‍ చాలా విస్తృతమైంది, లోతైంది. 1925 జూలై 22న జన్మించిన దాశరథి నైజాం వ్యతిరేక పోరాటం చేశారు. ఆకాశవాణిలో కొనసాగారు. అంతకుమించి సినిమాల్లో కూడా రాణించారు. ఆకాశవాణి ఉద్యోగానికి రాజీనామా చేసిన దాశరథి కృష్ణమాచార్య కొంతకాలం తర్వాత ఉమ్మడి ఆంధప్రదేశ్‍ ప్రభుత్వ ఆస్థాన కవి పదవి కూడా అలంకరించారు. దాశరథి రంగాచార్య ఇప్పుడు చర్చించుకుంటున్న కృష్ణమాచార్యకు తమ్ముడు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం గడించినట్టే,

దాశరథి సైన్స్,సామాజిక గీతంలో వైవిధ్యం Read More »

న్యాయ పాలన తెలుగులో ఎప్పుడు

‘కమిటీ’ అనే పదానికి తెలుగుపదం కోసం ప్రయత్నించి సరైన పదం దొరక్క మానేసుకున్నాను’ అన్నారు ఓ మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి టి. వినోద్‍. ‘కమిటీ’ అనే వాడండి సర్‍ అన్నాను నేను. అదే పని చేశానని ఆయన అన్నారు.కొన్ని పదాలను తర్జుమా చేయకూడదు. అలాగే వాడితే బాగుంటుంది. అనువాదం అన్న పదం తర్జుమాకి బాగానే ఉంటుంది. అలాంటి సులువుగా అనువాదానికి లొంగే పదాలను వాడటం ఆమోదయోగ్యం. కానీ కొన్ని పదాలు తెలుగుదనాన్ని సంతరించుకుంటాయి.

న్యాయ పాలన తెలుగులో ఎప్పుడు Read More »

జోడునామాల దుబ్బాక చరిత్ర

ఒక వూరికి ఒక పేరుంటుంది. కాని, రెండుపేర్లున్న రెండు గ్రామభాగాలున్న ఒక ఊరే దుబ్బాక. దుబ్బాక గ్రామ చరిత్ర చారిత్రాత్మకమైంది.దుబ్బాక సిద్దిపేట జిల్లా కేంద్రానికి 25 కి.మీ.ల దూరంలో ఉంటుంది. దుబ్బాక పూర్వపు తాలూకా కేంద్రం, ప్రస్తుతం మండల కేంద్రం. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం కూడా. ఈ గ్రామం 2013లో సమీపంలోని లచ్చపేట, ధర్మాజీ పేట, చేర్వాపూర్‍, చెల్లాపూర్‍, దుంపల పల్లి అనే 5 గ్రామాలను కలుపుతూ నగరపంచాయతీగా రూపాంతరం చెందినది. (తృతీయ శ్రేణి మున్సిపాలిటీ). కుమ్మరికుంట,

జోడునామాల దుబ్బాక చరిత్ర Read More »

వనపఱితి భైరవప్రతిష్టశాసనం సవరింపు

మంతటిలో లభించిన ఒక శాసనం ఫోటోపంపి, చదువమని అడిగారు దేశపతి శ్రీనివాస్‍ గారు. హిమజ్వాలగారు తనకు పంపారట.నేను ఈ శాసనం గురించి ఎంక్వైరీ చేస్తూ మా కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధకసభ్యుడు బైరోజు శ్యామసుందర్‍ ను సంపద్రించినపుడు తాను కపిలవాయిగారి రచనల్లో వెతికి వివరాలు తెలిపారు.నాగర్‍ కర్నూలుకు 6కి.మీ.ల దూరంలోవున్న నారాయణకట్ట, వలపట్ల దారిలో ఇటికెలదారిలో మంతటి దగ్గర ఈదెమ్మగుట్ట (బయ్యన్నగుట్ట) మీద ఈ శాసనం, భైరవవిగ్రహం ఉన్నాయి. వలపట్ల వనపట్లగా మారిపోయింది. మఱ్ఱితాడు, మఱ్ఱితాటి నుంచి

వనపఱితి భైరవప్రతిష్టశాసనం సవరింపు Read More »

ఐనవోలులో సాంప్రదాయ పునాదులపైకాకతీయ కీర్తి తోరణ నిర్మాణం

కాకతీయుల కాలము నాటి 800 సంవత్సరాలక్రితం చెక్కబడిన కీర్తి తోరణం శిలలను గుర్తించి, యేరి కూర్చి, ఒక దగ్గర చేర్చి, విరిగి పోయిన శిలలను అతికించి జత చేసి ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణములో ఉత్తర దిక్కున నాటి కాకతీయుల కాలములో నిర్మించిన విధముగా నిర్మాణము చేయటము జరిగింది.రాష్ట్ర పురావస్తు శాఖ సంరక్షణ విభాగము ఈ నిర్మాణ పక్రియను సిమెంట్‍ కాంక్రీట్‍ను వాడకుండా సాంప్రదాయ పద్ధతిలో ప్రకృతి సిద్ధమైన మెటీరియల్స్తో పునాదులను నిర్మించింది. సిమెంట్‍

ఐనవోలులో సాంప్రదాయ పునాదులపైకాకతీయ కీర్తి తోరణ నిర్మాణం Read More »